Kalavaibhavam.com (31.12.18): డా. కె.బి.లక్ష్మి కి “డా. తెన్నేటి లత వంశీ సాహితీ” పురస్కారం
డా. కె.బి.లక్ష్మి కి “డా. తెన్నేటి లత వంశీ సాహితీ” పురస్కారం సీనియర్ పాత్రికేయురాలు, ప్రముఖ రచయిత్రి డా. కె.బి.లక్ష్మికి డా. తెన్నేటి లత వంశీ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.వంశీ ఆర్ట్ థియేటర్స్,శ్రీ త్యాగరాయగానసభ సంయుక్త ఆధ్వర్యంలో కళాసుబ్బారావు కళావేదికలోపలు రంగాల దిగ్గజాలైన ప్రజానటి డా. జమున, డా. వోలేటి పార్వతీశం,లయన్ కళా వి.ఎస్. జనార్దనమూర్తి,వి.ఎస్.పి.తెన్నేటి లు కొలువైన సభలో డా. కె.బి. లక్ష్మి రచనా వ్యాసంగాలు.పాత్రికేయ పరిణితుల నేపథ్యాలపై కొనియాడి ఘనంగా …