kalavaibhavam.com (23.01.19): మూడవరోజు నిర్విఘ్నంగా సాగిన సహస్ర మహా చండీ యాగం: ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దంపతులు ఇతర కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు
మూడవరోజు నిర్విఘ్నంగా సాగిన సహస్ర మహా చండీ యాగం: ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దంపతులు ఇతర కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు మూడవరోజు సహసర మహా చండీ యాగం ఉదయం 8 గంటలకు ప్రారంభమైయింది. ముఖ్యమంత్రర కే చంద్రశేఖర్ రావు దంపతులు ఇతర కుటుంబ సభ్యులు చేరుకొని సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. మొదట రాజ్యశామల మంటపానికి చేరుకొని అమ్మవారికి తొలి పూజ చేసారు మహాకాళి, మహా సరస్వతి, మహాలక్ష్మి పూజలు నిర్వహించారు. బ్రహ్మ స్వరూపిణి మంటపంలో …