పీవీ శత జయంతి- తొమ్మిది గ్రంధాలను ఆవిష్కరించిన గవర్నర్, సీఎం కేసీఆర్
పీవీ శత జయంతి- తొమ్మిది గ్రంధాలను ఆవిష్కరించిన గవర్నర్, సీఎం కేసీఆర్ బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారు దేశానికి అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శ్రీ పీవీ నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను గత ఏడాదికాలంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. విద్యావేత్తగా, సాహితీవేత్తగా సాహితీరంగంలో విశేష కృషి చేసిన పీవీ నరసింహారావు గారికి నివాళిగా మహోన్నత మూర్తిమత్వం ఉన్న పీవీగారి వ్యక్తిత్వాన్ని, …
పీవీ శత జయంతి- తొమ్మిది గ్రంధాలను ఆవిష్కరించిన గవర్నర్, సీఎం కేసీఆర్ Read More »