సాంస్కృతికబంధు సారిపల్లికొండలరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక విలేఖరులకు, కళాకారులకు నగదు పురస్కారాల ప్రదానం

సాంస్కృతికబంధు సారిపల్లికొండలరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక విలేఖరులకు, కళాకారులకు నగదు పురస్కారాల ప్రదానం

ఆన్ లైన్ కార్యక్రమం: కల్చరల్ టి.వి. యూట్యూబ్ ఛానల్, ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం

సాంస్కృతికబంధు సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ ఆధ్వర్యలో సాంస్కృతిక విలేఖరులకు ,కళాకారులకు నగదు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు యువకళావాహిని అధినేత లయన్ వై . ‌కె ‌. నాగేశ్వరరావు ఒక ఆన్ లైన్ పత్రికా ప్రకటనలో తెలిపారు ‌. ఈ నెల 4వ తేదిన ఉదయం 11గంటలకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా ‌. కె .వి ‌.రమణ గారి క్యాంప్ కార్యాలయంలోజరిగే ఆన్ లైన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డా . కె .వి .రమణ ,విశిష్ట అతిథిగా ప్రఖ్యాత సినీ నేపథ్యగాయకులు జి .ఆనంద్ ,ఆత్మీయ అతిథిగా కళ పత్రిక సంపాదకులు డా . మహమ్మద్ రఫీ హాజరవుతారని వై కె తెలిపారు .

వేదిక: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి.రమణ గారి క్యాంప్ కార్యాలయం, నఫీజ్ రెడిడెన్సీ, ఎ.సి.గార్డ్, హైదరాబాద్

తేదీ. 04-07-2020 శనివారం, సమయం: ఉదయం , 11-00 గం||లకు

ముఖ్య అతిథి: డా. కె.వి.రమణ, ఐ.ఎ.ఎస్.(రి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు
విశిష్ట అతిథి: శ్రీ జి.ఆనంద్, ప్రఖ్యాత చలనచిత్ర నేపథ్య గాయకులు
ఆత్మీయ అతిథి: డా. మహమ్మద్ రఫీ, కళపత్రిక సంపాదకులు

కార్యక్రమం సమన్మయం: లయన్ వై.కె. నాగేశ్వరరావు, యువకళావాహిని అధ్యక్షులు

239 thoughts on “సాంస్కృతికబంధు సారిపల్లికొండలరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక విలేఖరులకు, కళాకారులకు నగదు పురస్కారాల ప్రదానం”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *