Arts and Culture

19.08.23: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన   మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భారత రంగస్థలి అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్ గురువర్యులు కుమారి కొక విజయలక్ష్మి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. వినాయక కౌతం, మహాగణపతిమ్, బ్రహ్మాంజలి, జయతు జయతు భారతం దేశభక్తి గీతం, విన్నపాలు వినవలె, రామాయణ శబ్దం, కంజదళాయతాక్షి, బృందావన నిలయే, దశావతార శబ్దం, తరంగం- కృష్ణం కలయ సఖి తేజస్విని, ప్రణవిలత, లాస్య, …

19.08.23: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన Read More »

ఈ నెల 19న తెలంగాణ సారస్వత పరిషత్తులో శ్రీ మహతి అకాడమి మరియు తెలంగాణ కళాజాగృతి ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో దివికేగిన దృవతార పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ‘కళాతపస్వి’ కె. విశ్వనాధ్ గారికి “స్వర, నృత్య పుష్పాంజలి” కార్యక్రమం… ఈ కా

ఈ నెల 19న తెలంగాణ సారస్వత పరిషత్తులో శ్రీ మహతి అకాడమి మరియు తెలంగాణ కళాజాగృతి ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో దివికేగిన దృవతార పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ‘కళాతపస్వి’ కె. విశ్వనాధ్ గారికి “స్వర, నృత్య పుష్పాంజలి” కార్యక్రమం…     ఈ కార్యక్రమంలో…. నృత్యార్చనలో “స్వర్ణకమలం” అవార్డుల ప్రదానోత్సవం సంగీతంలో “స్వరకిరణం” అవార్డుల ప్రదానోత్సవం   వేదిక: తేదీ: 19-08-2023, శనివారం తెలంగాణ సారస్వత పరిషత్తు, బొగ్గులకుంట, హైదరాబాద్ సమయం: మ|| 2.06 …

ఈ నెల 19న తెలంగాణ సారస్వత పరిషత్తులో శ్రీ మహతి అకాడమి మరియు తెలంగాణ కళాజాగృతి ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో దివికేగిన దృవతార పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ‘కళాతపస్వి’ కె. విశ్వనాధ్ గారికి “స్వర, నృత్య పుష్పాంజలి” కార్యక్రమం… ఈ కా Read More »

16.08.23: తెలంగాణ చరిత్ర మహోన్నతమైనది

తెలంగాణ చరిత్ర మహోన్నతమైనది తెలంగాణ సమాజం ఆది నుంచి మత సామరస్యం, మానవీయ విలువలకు కేంద్రంగా నిలిచిందని పలువురు ప్రొఫెసర్లు పేర్కొన్నారు. భారతదేశ చరిత్ర పటంలో  తెలంగాణ చరిత్ర అజరామరమైందని వారు పేర్నొన్నారు. రాష్ట్ర అవతరణ తరువాత మనకు తెలియని మన మహోన్నతమైన చరిత్రను వెలికితీసే కృషి ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ చరిత్ర, కళలు, సాహిత్యం, ఈ నేలపై ఎగిసిన విప్లవాలు, ఉద్యమాల సమగ్ర చరిత్ర అవగాహన చేసుకుంటేనే భవిష్యత్‌ తెలంగాణ పుననిర్మాణం శక్తివంతంగా నిర్మించుకోగలమని …

16.08.23: తెలంగాణ చరిత్ర మహోన్నతమైనది Read More »

05.07.23: తెలంగాణలో ఎక్కడ మట్టిని ముట్టుకున్నా అదొక ఘనచరిత్రే

తెలంగాణా విద్యార్థులు అభినవ మెకంజీలు తెలంగాణలో ఎక్కడ మట్టిని ముట్టుకున్నా అదొక ఘనచరిత్రే 33 గ్రామచరిత్రలను అకాడమీకి అందించిన సిటీ కాలేజీ విద్యార్థులు                                                                       -తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ జూలూరు గౌరీశంకర్ తెలంగాణ విద్యార్థులు అభినవ మెకంజీలుగా తమ ఊరి చరిత్రను తమ చేతులతోనే రాసి భావి తరాలకు అందించే మహత్తర కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారని  తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ …

05.07.23: తెలంగాణలో ఎక్కడ మట్టిని ముట్టుకున్నా అదొక ఘనచరిత్రే Read More »

 తెలంగాణ సాహిత్య అకాడమీ 03.07.23: తెలుగులో తీర్పులివ్వండి – న్యాయమూర్తులను కోరిన తెలంగాణ సాహిత్య అకాడమీ అద్యక్షులు జూలూరు గౌరీ శంకర్

తెలుగులో తీర్పులివ్వండి –  న్యాయమూర్తులను కోరిన తెలంగాణ సాహిత్య అకాడమీ అద్యక్షులు జూలూరు గౌరీ శంకర్ మున్సిఫ్ కోర్టు, సబ్ కోర్ట్ ,జిల్లా కోర్టులలో తెలుగులోనే తీర్పులు ఇచ్చే విధంగా ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా హైకోర్టు న్యాయమూర్తులు టి నవీన్ రావ్, నగేష్ భీమపాకలను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ కోరారు. సోమవారం నాడు హైకోర్టులో జస్టిస్ నవీన్ రావు కార్యాలయంలో “తెలుగులో తొలి తీర్పు” అన్న పుస్తకాన్ని న్యాయమూర్తులు నవీన్ రావు,భీమపాక నగేష్ …

 తెలంగాణ సాహిత్య అకాడమీ 03.07.23: తెలుగులో తీర్పులివ్వండి – న్యాయమూర్తులను కోరిన తెలంగాణ సాహిత్య అకాడమీ అద్యక్షులు జూలూరు గౌరీ శంకర్ Read More »

మాదాపూర్: శిల్పారామంలో నేటి నుంచి “అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా”

శిల్పారామంలో నేటి నుంచి “అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా” శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ & కల్చరల్ సొసైటీ మాదాపూర్ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ” అంతర్జాతీయ హస్త కళల ఉత్సవం ” అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా డిసెంబర్ పదిహేను నుండి ప్రారంభం అవుతుందని శిల్పారామం ప్రత్యేక అధికారి జి. కిషన్ రావు తెలిపారు. హైదరాబాద్ క్రాఫ్ట్స్ ప్రేమికుల కొరకు చేనేత మరియు హస్త కళాకారుల ప్రయోజనార్ధం భారత ప్రభుత్వం మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్ …

మాదాపూర్: శిల్పారామంలో నేటి నుంచి “అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా” Read More »

10.12.22: ఉప్పల్ మినీ  శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు

ఉప్పల్ మినీ  శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉప్పల్ మినీ  శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు శ్రీ గురు నృత్యాలయం  గురువర్యులు శ్రీలక్ష్మి నల్లమోలు శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణేశా కౌతం, జతిస్వరం  హనుమాన్ చాలీసా, దశావతారం, అన్నమాచార్య కీర్తనలు, తిల్లాన అంశాలను ఆధ్య, ఆరోహి, దీపశిక, హేమ, జస్విత, లాస్య, మధులిక, నిఖిల, మేధ, రిత్విక, శ్రేయ, స్ఫూర్తి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.

10.12.22: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భక్తి సంగీతం మరియు  కూచిపూడి నృత్య ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భక్తి సంగీతం మరియు  కూచిపూడి నృత్య ప్రదర్శనలు మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా  భక్తి సంగీతం మరియు  కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఉదయ శ్రీ  మరియు సంగీతలు ఆలపించిన  అన్నమయ్య సంకీర్తనలు మరియు భక్తి పాటలు ఎంతగానో అలరించాయి. అనూష శ్రీనివాస్ శిష్య బృందం  ప్రదర్శించిన కూచిపూడి నృత్యంలో గజవదాన భేదువే, పుష్పాంజలి, కులుకక నడవరో, దశావతారం, కృష్ణ శబ్దం, తిల్లాన అంశాలను సుమతి, శ్రీనివాస్, భావన, …

10.12.22: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భక్తి సంగీతం మరియు  కూచిపూడి నృత్య ప్రదర్శనలు Read More »

డిసెంబర్ 22 నుంచి తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో పుస్తక ప్రదర్శన

డిసెంబర్ 22 నుంచి తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో పుస్తక ప్రదర్శన తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని, ఇది జ్ఞాన తెలంగాణాకు పనిముట్టుగా ఉపయోగపడుతుందని సాంస్కృతిక శాఖామాత్యులు వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం మంత్రి కార్యాలయంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మంత్రిని కలిసి ఈ నెల 22 నుంచి జనవరి 1 వరకు జరిగే పుస్తక …

డిసెంబర్ 22 నుంచి తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో పుస్తక ప్రదర్శన Read More »