Kalavaibhavam.com(3-Feb): ‘మదిలో వీణలు మ్రోగె’ దాశరథి సినీగీతాల గ్రంథావిష్కరణ చేసిన తెలంగాణా శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
‘మదిలో వీణలు మ్రోగె’ దాశరథి సినీగీతాల గ్రంథావిష్కరణ చేసిన తెలంగాణా శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దాశరథి తన కవితలు, గేయాల ద్వారా యువతకు స్పూర్తి దాయకమైన వ్యక్తిత్వం వున్నవారని ముఖ్య అతిథి గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మనకు సినారె, దాశరథి గారల పాటలు వింటుంటే ఎంతో అహ్లాదకరంగా ఉంటుందని అన్నారు.. సోమవారం తేదీ 03.02.2020న రవీంద్రభారతిలో వంశీ ఇంటర్ నేషనల్ ఆధ్వర్యంలో, సీల్వెల్ కార్పొరేషన్ శుభాకాంక్షలతో, తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ …