Festivals and Traditions

Kalavaibhavam.com(21-Feb): శ్రీశైల మల్లన్న క్షేత్రంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు

శ్రీశైల మల్లన్న క్షేత్రంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు శ్రీశైల మల్లన్న క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని రాష్ట్ర దేవదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం అన్నపూర్ణభవనంలో కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, ( పేర్ని నాని) శ్రీశైలం ఎంఎల్ ఏ శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ లతో కలిసి పత్రికా …

Kalavaibhavam.com(21-Feb): శ్రీశైల మల్లన్న క్షేత్రంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు Read More »

Kalavaibhavam.com(19-Feb): కీసరగుట్టలో ఘనంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

కీసరగుట్టలో ఘనంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు హైదరాబాద్ ఫిబ్రవరి 19 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ): ప్రముఖ శైవక్షేత్రమైన కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయంలో బుధవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. నేటి నుంచి  24 వరకు  ఆరు రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు. టీటీడీ వేదపాఠశాల ప్రిన్సిపాల్‌ మల్లిఖార్జున అవధాని పర్యవేక్షణలో, కీసరగుట్ట ఆలయ పూజారులు బలరాంశర్మ, రవిశర్మ,  ఆచార్య గణపతిశర్మ నేతృత్వంలో వైదిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.  ఉదయం  11గంటలకు ఆలయ ఛైర్మన్‌ తటాకం శ్రీనివాస్‌శర్మ …

Kalavaibhavam.com(19-Feb): కీసరగుట్టలో ఘనంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు Read More »

Kalavaibhavam.com(19-Feb): శ్రీశైలంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలం ఫిబ్రవరి 19 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ):  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు మల్లన్నకు పుష్పపల్లకీసేవ శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను పుష్పపల్లకీ అధిష్టింపజేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. దీనికి ముందుగా ఆలయప్రాంగణంలోని  అక్కమహాదేవి అలంకార మండపం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలను చేస్తారు. ఉత్సవమూర్తులను గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన పుష్పపల్లకీపై అధిష్టింపజేసి గ్రామోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ పుష్పపల్లకి మహోత్సవం …

Kalavaibhavam.com(19-Feb): శ్రీశైలంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు Read More »

Kalavaibhavam.com: Yadadri Temple E.O Geetha Reddy and others met Governor Dr.Tamilisai Soundararajan and invited her to attend Yadadri Brahmotsavalu.

Smt. N. Geetha Reddy, Executive Officer (E.O) and others from Yadadri Temple met the Governor Dr. Tamilisai Soundararajan at Rajbhavan today and invited her to attend Yadadri Brahmotsavalu.

Kalavaibhavam.com(7-Feb): సమ్మక్క,సారలమ్మలను దర్శించుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్

సమ్మక్క,సారలమ్మలను దర్శించుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మేడారం ఫిబ్రవరి 7: మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకుని, అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిద్ద రాజులను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్రం తరపున సీఎం చీర, …

Kalavaibhavam.com(7-Feb): సమ్మక్క,సారలమ్మలను దర్శించుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ Read More »

Kalavaibhavam.com(7-Feb): వనదేవతలను దర్శించుకున్న తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ రాస్ట్రాల గవర్నర్లు

వనదేవతలను దర్శించుకున్న తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ రాస్ట్రాల గవర్నర్లు మేడారం ఫిబ్రవరి 7: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మేడారం చేరుకొని వనదేవతలను దర్శించుకున్నారు. మేడారం జాతరకు చేరుకున్న గవర్నర్లకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతిరాథోడ్‌, అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. వనదేవతలకు గవర్నర్లు, మంత్రులు పూజలు చేసి ముడుపులు సమర్పించుకున్నారు. వారు మేడారం సమ్మక్క-సారలమ్మ సేవలో పాల్గొన్నారు. గవర్నర్లు నిలువెత్తు బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు …

Kalavaibhavam.com(7-Feb): వనదేవతలను దర్శించుకున్న తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ రాస్ట్రాల గవర్నర్లు Read More »

Feb-6: మేడారం జాతరలో మీడియా సెంటర్ ను సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  గురువారం సాయంత్రం మేడారం జాతరలో మీడియా సెంటర్ ను ఆకస్మికంగా సందర్శించారు. మీడియా సెంటర్లో సమాచార శాఖ ద్వారా అందిస్తున్న సేవల గురించి తెలుసుకొని ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా మేడారం జాతర లో ప్రభుత్వం ద్వారా భక్తులకు అందిస్తున్న సేవల గురించి పాత్రికేయులతో అడిగి తెలిసికొని, గతంతో పోల్చుకొంటే ఈసారి భక్తులకు అసౌకర్యం కలుగకుండ సౌకర్యాలు కల్పించారని తెలుసుకొని ఇంకా మెరుగైన సౌకర్యాలు   భక్తులకు అందించుటకు …

Feb-6: మేడారం జాతరలో మీడియా సెంటర్ ను సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి Read More »

Kalavaibhavam.com(6-Feb): చిలకల గుట్టను సందర్శించిన మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

*చిల‌క‌ల గుట్ట‌ను సంద‌ర్శించిన మంత్రి అల్లోల‌* *మేడారం జాత‌ర‌లో వసతులను ప‌రిశీలించిన మంత్రి* *వసతులపై భక్తులను ఆరా* *భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాము* *మేడారం జాత‌ర‌ను జాతీయ పండుగ‌గా గుర్తించాలి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి* మేడారం, ఫిబ్ర‌వ‌రి 6 : గిరిజ‌నుల కుంభ‌మేళా మేడారం మ‌హా జాత‌ర రెండ‌వ రోజు కొన‌సాగుతోంది. జాత‌ర‌కు త‌ర‌లివ‌చ్చిన భ‌క్తుల‌తో మేడారం జ‌న‌సంద్రంగా మారింది. మంత్రులు, అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ఏర్పాట్ల‌ను       ప‌ర్యవేక్షిస్తున్నారు. గురువారం దేవాదాయ శాఖ మంత్రి …

Kalavaibhavam.com(6-Feb): చిలకల గుట్టను సందర్శించిన మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి Read More »

Kalavaibhavam.com(6-Feb): మూడు తరాల రాగబంధం… ఆరుతరాలతో బామ్మకు సన్మానం

(కె.ఎల్. నరసింహా రావు – editor@kalavaibhavam.com) మూడు తరాల రాగబంధం… ఆరుతరాలతో బామ్మకు సన్మానం అదో అందమైన ప్రపంచం. ఆ…కాదు…కాదు…అంత కన్నా అందమైన కుటుంబం. అదో లోకమైతే…ఇలాగే వుంటుంది. మరి మనం కూడా చూసొద్దామా! ఎంత దూరమో అని ఆలోచిస్తున్నారా? దగ్గరే…మన దగ్గరే…కళ్యాణ దుర్గం దగ్గరలో శెట్టూరు మండలం, బసం పల్లికి వెళ్లొద్దాం…. అనుకోకుండా ఓ రోజు …కాదులే…అందరూ అనుకొన్న ఓ రోజు. అది నిజంగానే అందమైన రోజు. ఆ రోజు 26 జనవరి, 2020. ఆరు …

Kalavaibhavam.com(6-Feb): మూడు తరాల రాగబంధం… ఆరుతరాలతో బామ్మకు సన్మానం Read More »

Kalavaibhavam.com(5-Feb): అంగ‌రంగవైభ‌వంగా శ్రీ రంగనాథ స్వామి దేవాలయ నూతన ధ్వజస్తంభ ప్ర‌తిష్టాప‌న మ‌హోత్స‌వం

అంగ‌రంగవైభ‌వంగా శ్రీ రంగనాథ స్వామి దేవాలయ నూతన ధ్వజస్తంభ ప్ర‌తిష్టాప‌న మ‌హోత్స‌వం 5-Feb: పిపల్ పహాడ్ (గ్రా), చౌటుప్పల్ (మం), యాదాద్రి (జిల్లా)లోని శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు బుధవారం (5-Feb) ఉదయం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు120 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానంలో ఆలయ ధర్మకర్త, కార్యక్రమం నిర్వాహకులు గంగుపంతుల రామచంద్రా రావు ఆధ్వర్యంలో హోమాదులు, శ్రీస్వామివారికి అభిషేకం, …

Kalavaibhavam.com(5-Feb): అంగ‌రంగవైభ‌వంగా శ్రీ రంగనాథ స్వామి దేవాలయ నూతన ధ్వజస్తంభ ప్ర‌తిష్టాప‌న మ‌హోత్స‌వం Read More »