Kalavaibhavam.com(21-Feb): శ్రీశైల మల్లన్న క్షేత్రంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు
శ్రీశైల మల్లన్న క్షేత్రంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు శ్రీశైల మల్లన్న క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని రాష్ట్ర దేవదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం అన్నపూర్ణభవనంలో కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, ( పేర్ని నాని) శ్రీశైలం ఎంఎల్ ఏ శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ లతో కలిసి పత్రికా …