Festivals and Traditions

Kalavaibhavam.com(5-Feb): అంగరంగవైభవంగా మేడారం జాతర ప్రారంభం

అంగరంగవైభవంగా మేడారం జాతర ప్రారంభం ఇది జన జాతర.. మన జాతర, గిరిజన జాతర.. సమ్మక్క సారలమ్మల వీర చరిత జాతర.. ఆదివాసీల ఆత్మ గౌరవ జాతర.. పరాశక్తుల పౌరుష జాతర.. ఇది జన జాతర.. వనమే జనమైన జాతర… ములుగు జిల్లా , తాడ్వాయి మండలం మేడారం లో జరిగే అతి పెద్ద గిరిజన జాతర. కొయా గిరిజన సాంప్రదాయాలతో కుంకుమ బరనే ఆదిశక్తి స్వరూపాలుగా బెల్లం బంగారంగా తల్లులకు సమర్పించే అరుదైన జాతర. ప్రతి …

Kalavaibhavam.com(5-Feb): అంగరంగవైభవంగా మేడారం జాతర ప్రారంభం Read More »

Kalavaibhavam.com (5-Feb:) మేడారం జాతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష

మేడారం జాతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష మేడారంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి జాతర విజయవంతానికి కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తేలిపారు. పిలుపునిచ్చారు. మేడారం జాతరకు వచ్చే ప్రతి భక్తుడికి తల్లుల దర్శనం సజావుగా జరగి వారు మంచి జ్ఞాపకాలతో  మేడారం నుండి తిరిగి వెళ్లేలా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. నేడు ఆయన డిజిపి మహేందర్ రెడ్డి తో కలిస హెలికాప్టర్లో …

Kalavaibhavam.com (5-Feb:) మేడారం జాతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష Read More »

మేడారం జాతర: రానున్న మూడు రోజులు కీలకమైనవి, అధికారులు అప్రమతంగా ఉండాలి – కలెక్టర్ ఆర్వీ కర్ణన్

👉 జాతరలో రానున్న మూడు రోజులు కీలకం 👉 అధికారులు అప్రమత్తంగా ఉండాలి 👉భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు 👉 విధులలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు 👉 అధికారులు సమన్వయం తో పని చేయాలి 👉 సేవ చేసే గొప్ప అవకాశం ను సద్వినియోగం చేసుకోండి 👉 జాతరలో పారిశుధ్య కార్మికుల పాత్ర వేల లేనిది 👉జాతర చివరి రోజున వారికి ప్రత్యేక దర్శనం 👉 సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నోడల్ అధికారి …

మేడారం జాతర: రానున్న మూడు రోజులు కీలకమైనవి, అధికారులు అప్రమతంగా ఉండాలి – కలెక్టర్ ఆర్వీ కర్ణన్ Read More »

Kalavaibhavam.com(4-Feb): 5 నుండి మేడారం జాతర ప్రారంభం – అన్నిశాఖలు సన్నద్ధంగా ఉండాలి:సిఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం

5 నుండి మేడారం జాతర ప్రారంభం – అన్నిశాఖలు సన్నద్ధంగా ఉండాలి:సిఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం ఈ నెల 5 నుండి మేడారం జాతర ప్రారంభం కానున్న సందర్భంగా యాత్రికుల సౌకర్యార్ధం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తి స్ధాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని, శాఖలన్ని సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బి.ఆర్.కే.ఆర్ భవన్ నుండి వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా …

Kalavaibhavam.com(4-Feb): 5 నుండి మేడారం జాతర ప్రారంభం – అన్నిశాఖలు సన్నద్ధంగా ఉండాలి:సిఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం Read More »

తెలంగాణ కుంభమేళ శ్రీ సమ్మక్క – సారలమ్మల మహాజాతరకు (మేడారానికి) హెలికాప్టర్ సేవలు

తెలంగాణ కుంభమేళ శ్రీ సమ్మక్క – సారలమ్మల మహాజాతరకు (మేడారానికి) హెలికాప్టర్ సేవలు తెలంగాణ కుంభమేళ శ్రీ సమ్మక్క – సారలమ్మల మహాజాతర సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆద్వర్యంలో పర్యాటకుల మరియు భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారం కు హెలికాప్టర్ సేవలను రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బేగంపేట్ లోని పాత ఎయిర్ పోర్ట్ లో ప్రారంబించారు. ఈ టూరిజం …

తెలంగాణ కుంభమేళ శ్రీ సమ్మక్క – సారలమ్మల మహాజాతరకు (మేడారానికి) హెలికాప్టర్ సేవలు Read More »

Kalavaibhavam.com(1-Feb): సమ్మక్క సారాలమ్మ మహాజాతర టూర్ బస్ ప్రారంభం

సమ్మక్క సారాలమ్మ మహాజాతర టూర్ బస్ ప్రారంభం తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో  శ్రీ సమ్మక్క సారలమ్మ ల మహాజాతర మేడారం కు పర్యాటకులకు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టూర్ బస్ ను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లో మంత్రుల నివాస సముదాయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ భూపతి రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ …

Kalavaibhavam.com(1-Feb): సమ్మక్క సారాలమ్మ మహాజాతర టూర్ బస్ ప్రారంభం Read More »

Kalavaibhavam.com: ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు తెలంగాణ తిరుపతి.. మన్యం కొండ బ్రహ్మోత్సవాలు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆహ్వానం పలికిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు తెలంగాణ తిరుపతి.. మన్యం కొండ బ్రహ్మోత్సవాలు.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఆహ్వానం పలికిన మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మహబూబ్ నగర్ జిల్లాలోని సుప్రసిద్ధ మన్యం కొండ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు (పది రోజులపాటు) అత్యంత వైభవోపేతంగా జరిగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానిస్తూ దేవదాయ శాఖా మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి ని తోడ్కోని …

Kalavaibhavam.com: ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు తెలంగాణ తిరుపతి.. మన్యం కొండ బ్రహ్మోత్సవాలు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆహ్వానం పలికిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ Read More »

13-Jan: Ministers KTR & V. Srinivas Goud launched International Kite Festival & Sweet Festival at Parade Grounds

13-Jan: Ministers KTR and V Srinivas Goud formally launched the 5th edition of International Kite Festival & 3rd edition of International Sweet Festival at Parade Grounds. Parade grounds wore a festive look in a flying colors on Monday and sweets stalls put on display. Starting with kite festival, the event has become more popular with …

13-Jan: Ministers KTR & V. Srinivas Goud launched International Kite Festival & Sweet Festival at Parade Grounds Read More »

Governor Dr. Tamilisai Soundararajan, extended her greetings on the occasion of Christmas

Governor Dr. Tamilisai Soundararajan, extended her heartiest greetings to all the members of Christian fraternity and the people of the State on the occasion of Christmas. In a note the Governor said, “Christmas is a time of joyous remembrance of Birth of Jesus Christ. It is also an occasion to renew the bonds of love and compassion which Jesus has …

Governor Dr. Tamilisai Soundararajan, extended her greetings on the occasion of Christmas Read More »

Vice President greets people on the eve of Christmas

Vice President greets people on the eve of Christmas The Vice President, M. Venkaiah Naidu greeted people on the eve of Christmas today. In a message to the nation, he said that the story of Jesus Christ is a saga of truth, love and hope and added that Christ embraced humanity with all its flaws …

Vice President greets people on the eve of Christmas Read More »