General News – ఇతర వార్తలు

17.06.2020: కరోనా పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు, హోం క్వారంటైన్ జర్నలిస్టులకు ఆర్థిక సహాయం – తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ

హైదరాబాద్ లో కొత్తగా మరో 12 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఆ 12 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున, హోంక్వారైంటైన్ లో ఉన్న 6 మంది జర్నలిస్టులకు 10 వేల చొప్పున, మొత్తం  3 లక్షల ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు.  ఆయా పాత్రికేయుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేశారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటీవ్ లు …

17.06.2020: కరోనా పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు, హోం క్వారంటైన్ జర్నలిస్టులకు ఆర్థిక సహాయం – తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ Read More »

Kalavaibhavam.com(11-May): Passengers trains should not be allowed to ply – KCR urged Modi

Chief Minister K Chandrashekhar Rao has urged Prime Minister Narendra Modi not to revive the passenger train services, which were stopped as part of preventive measures to contain spread of Corona Virus in the Country. Chief Minister K Chandrashekhar Rao has urged Prime Minister Narendra Modi not to revive the passenger train services, which were …

Kalavaibhavam.com(11-May): Passengers trains should not be allowed to ply – KCR urged Modi Read More »

Kalavaibhavam.com(8-Apr): SCTIMST scientists develop disinfected barrier-examination booth for examining COVID-19 patients

SCTIMST scientists develop disinfected barrier-examination booth for examining COVID-19 patients The examination booth is closed like a telephone booth for examining the patient without direct contact with the doctor to prevent transmission of infection Installed UV light in the booth disinfects the chamber after each patient leaves “A thoughtfully designed protective booth with clinician inputs …

Kalavaibhavam.com(8-Apr): SCTIMST scientists develop disinfected barrier-examination booth for examining COVID-19 patients Read More »

Kalavaibhavam.com(20.03.2020): ప్రతిష్టాత్మకమైన కేంద్ర పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి ఎంపికైన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్

ప్రతిష్టాత్మకమైన కేంద్ర పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి ఎంపికైన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ Rajyasabha MP Santosh Kumar Elected as Public Undertakings Parliamentary Committee జాతీయ స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మదింపు చేయనున్న పార్లమెంటరీ కమిటీ లోక్ సభ నుంచి 15 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులు మొత్తం 22 మంది కమిటీకి ఎంపిక తెలంగాణ నుంచి పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి ఎంపిక అయిన …

Kalavaibhavam.com(20.03.2020): ప్రతిష్టాత్మకమైన కేంద్ర పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి ఎంపికైన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ Read More »

Kalavaibhavam.com(11-Mar): రాష్ట్రంలోని 2500 కళాశాలల్లో సేఫ్టీ క్లబ్ల ఏర్పాటుకు శ్రీకారం

 రాష్ట్రంలోని 2500 కళాశాలల్లో సేఫ్టీ క్లబ్ల ఏర్పాటుకు శ్రీకారం        మార్చ్ 11:  రాష్ట్రంలో నేరంచేస్తే వెంటనే శిక్ష పడుతుందనే భావనను సృష్టించడంలో తెలంగాణా పోలీస్ శాఖ సఫలీకృతమైందని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖలోని మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ  సందర్బంగా రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో సేఫ్టీ క్లబ్ ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముషీరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపం …

Kalavaibhavam.com(11-Mar): రాష్ట్రంలోని 2500 కళాశాలల్లో సేఫ్టీ క్లబ్ల ఏర్పాటుకు శ్రీకారం Read More »

Kalavaibhavam.com(6-Mar): శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవ

శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవ లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (06.03.2020) సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవను నిర్వహించారు. ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయల సేవ జరిపించబడుతోంది.ఈ సాయంత్రం గం. 7.30ల నుండి ఈ ఊయల సేవ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ …

Kalavaibhavam.com(6-Mar): శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవ Read More »

Kalavaibhavam.com(5-Mar): ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కాంతల నారాయణరెడ్డి సహకారంతో ఉప్పల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఉచిత హెల్మెట్ల పంపిణీ – ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో మొక్కలు నాటిన డీసీపీ, ఏసీపీలు

ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కాంతల నారాయణరెడ్డి సహకారంతో ఉప్పల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఉచిత హెల్మెట్ల పంపిణీ – ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో మొక్కలు నాటిన డీసీపీ, ఏసీపీలు ఈరోజు ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కాంతల నారాయణరెడ్డి సహకారంతో ట్రాఫిక్ డిసిపి దివ్యచరణ్ రావు, ఏసిపి నర్సింహారెడ్డి. ట్రాఫిక్ ఏసీపీ రాజు, ఉప్పల్ ట్రాఫిక్ సిఐ కాశీ విశ్వనాథ్, ఉప్పల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఉచిత హెల్మెట్ పంపిణీ చేశారు ట్రాఫిక్ నియమాలు …

Kalavaibhavam.com(5-Mar): ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కాంతల నారాయణరెడ్డి సహకారంతో ఉప్పల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఉచిత హెల్మెట్ల పంపిణీ – ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో మొక్కలు నాటిన డీసీపీ, ఏసీపీలు Read More »

Kalavaibhavam.com: International Conference on Tourism, Travel & Hospitality Management on 27-28 March 2020 by GITAM- Hyderabad Business School (GHBS) in Association with Telangana State Tourism Development Corporation at GITAM Hyderabad Campus Telangana, India

International Conference on Tourism, Travel & Hospitality Management on 27-28 March 2020 by GITAM- Hyderabad Business School in Association with Telangana State Tourism Development Corporation at GITAM Hyderabad Campus. Telangana, India International Conference on Tourism, Travel & Hospitality Management on 27-28 March 2020 by GITAM- Hyderabad Business School in Association with Telangana State Tourism Development …

Kalavaibhavam.com: International Conference on Tourism, Travel & Hospitality Management on 27-28 March 2020 by GITAM- Hyderabad Business School (GHBS) in Association with Telangana State Tourism Development Corporation at GITAM Hyderabad Campus Telangana, India Read More »

Kalavaibhavam.com: వచ్చే నెల 01-03-2020 సైదాబాద్ లోని శ్రీ వెంటకటేశ్వర స్వామి దేవాలయంలో వైస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్, వైస్ క్లబ్ అఫ్ సికింద్రాబాద్ సెంట్రల్, శ్రీ వెంటకటేశ్వర స్వామి టెంపుల్ కమిటీ కలసి నిర్వహిస్తున్న “వసంతోత్సవాలు” అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు

వచ్చే నెల 01-03-2020 సైదాబాద్ లోని శ్రీ వెంటకటేశ్వర స్వామి దేవాలయంలో వైస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్, వైస్ క్లబ్ అఫ్ సికింద్రాబాద్ సెంట్రల్, శ్రీ వెంటకటేశ్వర స్వామి టెంపుల్ కమిటీ కలసి నిర్వహిస్తున్న “వసంతోత్సవాలు” అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు వచ్చే నెల 01-03-2020 సైదాబాద్ లోని శ్రీ వెంటకటేశ్వర స్వామి దేవాలయం లో శ్రీ త్యాగరాయగానసభలో వైస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్, వైస్ క్లబ్ అఫ్ సికింద్రాబాద్ సెంట్రల్, శ్రీ వెంటకటేశ్వర స్వామి టెంపుల్ …

Kalavaibhavam.com: వచ్చే నెల 01-03-2020 సైదాబాద్ లోని శ్రీ వెంటకటేశ్వర స్వామి దేవాలయంలో వైస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్, వైస్ క్లబ్ అఫ్ సికింద్రాబాద్ సెంట్రల్, శ్రీ వెంటకటేశ్వర స్వామి టెంపుల్ కమిటీ కలసి నిర్వహిస్తున్న “వసంతోత్సవాలు” అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు Read More »

Kalavaibhavam.com(23-Feb): పర్యాటక రంగంపై తెలంగాణ–కేరళ మధ్య త్వరలో ఎం.వో.యు – కేరళలో పర్యటించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పర్యాటక రంగంపై తెలంగాణ–కేరళ మధ్య త్వరలో ఎం.వో.యు – కేరళలో పర్యటించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కేరళ రాష్ట్రంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కేరళ పర్యాటక శాఖ మంత్రి కె. సురెంద్రన్, సాంస్కృతిక శాఖ మంత్రి ఎ.కె. బాలన్ లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక …

Kalavaibhavam.com(23-Feb): పర్యాటక రంగంపై తెలంగాణ–కేరళ మధ్య త్వరలో ఎం.వో.యు – కేరళలో పర్యటించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ Read More »