04.11.18: శిల్పారామంలో ఆదివారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి

శిల్పారామంలో ఆదివారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి

శిల్పారామం మరియు వివిధ ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్త నిర్వహణలో త్రీదార మ్యూజిక్ అండ్ డాన్స్ కన్సర్ట్ సరీస్ రెండవ రోజు ఎంతో ఘనంగా ప్రారంభమైంది.

కుమారి శృతి హైదరాబాద్ వారిచే సితార్ రోసైటల్ ఉస్తాద్ కౌశిక్ ఖురేషి మరియు విద్వాన్ శ్రీధర్ పార్థసారధి ముంబై వారిచే జుగల్ బందీ కార్యక్రమం ఆహుతులను ఎంతగానో అలరించింది.

చివరిగా శ్రీమతి గీతా ఖురేషి గారు కథక్ ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *