యువకళావాహిని, జి.వి.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తేది : 08-08-2020 న శ్రీమతి రామరాజు లక్ష్మీ శ్రీనివాస్ వీణపై పలికించిన “కట్టెదుర వైకుంఠము” (అన్నమయ్య, పురందర దాస కీర్తనలు), “హిమగిరితనయే” ( వాగ్గేయకార కృతులు) సి.డిల ఆవిష్కరణ
తేది : 08-08-2020 శనివారం ఉ.10.30 గం. లకు
వేదిక : డా. కె.వి. రమణ, I.A.S.(Retd.) గారి క్యాంపు కార్యా లయం, నఫీజ్ రెసిడెన్సీ, ఎ.సి. గార్డ్స్, హైదరాబాద్.
ముఖ్యఅతిధి : డా. కె.వి. రమణ , I.A.S.(Retd.). తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు
సభాధ్యక్షులు : డా. ఓలేటి పార్వతీశం, ప్రముఖ సాహితీ వేత్త మరియు సి.ఇ.ఓ.జయజయ శంకర టి.వి
విశిష్ట అతిధి : డా. మహమ్మద్ రఫీ, కళపత్రిక సంపాదకులు
కార్యక్రమం నిర్వహణ:
లయన్ వై.కె. నాగేశ్వర రావు, అధ్యక్షులు యువ కళావాహిని
లయన్ గుదిబండి వెంకటరెడ్డి, అధ్యక్షులు జి.వి.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండేషన్
Thank you very much for sharing, I learned a lot from your article. Very cool. Thanks. nimabi
It’s remarkable to pay a visit this site and reading the views of all mates about this post, while I am also eager of getting experience.