దసరా పండగ పురస్కరించుకొని మాదాపూర్ శిల్పారామంలో “జమ్మి పూజ”, ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు

దసరా పండగ పురస్కరించుకొని శిల్పారామం మాదాపూర్ లో సాయంత్రం “జమ్మి పూజ” నిర్వహించడం జరిగింది.
గురువు శ్రీమతి లక్ష్మి శంకర్ గారి ఆధ్వర్యాయంలో  వారి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన  ఇచ్చారు. బ్రహ్మాంజలి, భ్రమరాంబ స్తుతి, అయిగిరి నందిని, రాజశ్రీ తిల్లాన అంశాలను ప్రదర్శించారు.  
కుమారి రమ్య తేజ  తన కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా మహేశ్వరి మహాకాళి అమ్మవారి కీర్తన చాల ఆకట్టుకుంది.

2 thoughts on “దసరా పండగ పురస్కరించుకొని మాదాపూర్ శిల్పారామంలో “జమ్మి పూజ”, ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *