24.07.2020: జానుతెనుగు కవితురంగం – గుర్రం జాషువా (సెప్టెంబర్ 28, 1895 – జూలై 24, 1971) సారస్వత కదంబం – ప్రత్యేక కథనం – నిర్వహణ – కొంపెల్ల శర్మ, తెలుగు రథం
సారస్వత కదంబం – ప్రత్యేక కథనం – నిర్వహణ – కొంపెల్ల శర్మ (9701731333), తెలుగు రథం జానుతెనుగు కవితురంగం – గుర్రం జాషువా (సెప్టెంబర్ 28, 1895 – జూలై 24, 1971) ( 1895 – 1971 ) మధుర శ్రీనాధుడు బ్రతుకు బాధల చేదును ఆస్వాదించి మధురమైన కవిత ద్వారా సంకుచిత మతాతీతమైన కవితలను వెలువరించినవాడు. ప్రజల నాలుకలయందు జీవించిన సుకవి. సంస్కార ప్రియుల హౄదయాల్లో జీవిస్తున్న వ్యక్తిత్వం. కవిత్వాన్ని అతని వ్యక్తిత్వంనుంచి విడదీసి చూడలేని అవిభాజ్యస్థితి. ఉభయత్రా కారకాలు. …