Tyagaraya Ganasabha

శ్రీత్యాగరాయ గాన సభ: ‘అక్షరం అమృతం’ సంపుటి లోని వ్యాసాలు అన్నీ సాహితీ రస ధార

‘అక్షరం అమృతం’ సంపుటి లోని వ్యాసాలు అన్నీ సాహితీ రస ధార ‘ అక్షరం అమృతం’ సంపుటి లోని వ్యాసాలు అన్నీ సాహితీ రస ధార లని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.వి. రమణ అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదిక పై శనివారం జీ.వీ.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండషన్ నిర్వహణలో సాహితీ కిరణం సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు రచించిన ‘అక్షరం అమృతం’ వ్యాస సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. ముఖ్య …

శ్రీత్యాగరాయ గాన సభ: ‘అక్షరం అమృతం’ సంపుటి లోని వ్యాసాలు అన్నీ సాహితీ రస ధార Read More »

పద్య నాటకాలు తెలుగు భాషా సంపద – వోలెటి పార్వతీశం

పద్య నాటకాలు తెలుగు భాషా సంపద – వోలెటి పార్వతీశం పద్య నాటకాలు తెలుగు భాషా సంపద అని పద్యం మరే భాషా సాహిత్యల్లో లేదని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలెటి పార్వతీశం అన్నారు. శ్రీ త్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదిక పై సోమవారం స్టేజ్ లైన్ ఆర్ట్ థియేటర్ నిర్వహణలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భాస్కర్ దేవ్ దుర్యోధనుని మయ సభ దృశ్యం ఏక పాత్రాభినయంతో ఆకట్టుకొన్నారు. శ్రీకృష్ణ రాయబారం …

పద్య నాటకాలు తెలుగు భాషా సంపద – వోలెటి పార్వతీశం Read More »

శ్రీ త్యాగరాయ గానసభ: గొప్ప సంఘ సంస్కర్త దుర్గాబాయ్ దేశ్ ముఖ్  

గొప్ప సంఘ సంస్కర్త దుర్గాబాయ్ దేశ్ ముఖ్   శ్రీ త్యాగరాయ గానసభ (11-July-2021): గొప్ప సంఘ సంస్కర్త దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ దేవి ప్రసాద్ అన్నారు. ఆదివారం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాబాయిదేశ్ ముఖ్ జయంతి సభ అధ్యక్షులు కళా వి.ఎస్. జనార్ధన మూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ రచయిత్రిగా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్త గా విశేషంగా …

శ్రీ త్యాగరాయ గానసభ: గొప్ప సంఘ సంస్కర్త దుర్గాబాయ్ దేశ్ ముఖ్   Read More »

శ్రీ త్యాగరాయ గానసభ: కథక్ కళాక్షేత్ర శ్రీ పండిట్ అంజుబాబు ఆధ్వర్యంలో ఘనంగా సంత్ కబీర్ దాస్ జయంతి ఉత్సవాలు

కథక్ కళాక్షేత్ర శ్రీ పండిట్ అంజుబాబు ఆధ్వర్యంలో ఘనంగా సంత్ కబీర్ దాస్ జయంతి ఉత్సవాలు శ్రీ త్యాగరాయ గానసభ: కథక్ కళాక్షేత్ర శ్రీ పండిట్ అంజుబాబు ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ త్యాగరాయ గానసభలో సంత్ కబీర్ దాస్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ వోలేటి పార్వతీశం, కళా జనార్ధన మూర్తి, లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ మహ్మద్ రఫీ తదితరులు పాల్గొని కబీర్ భజన గీతాలు ఆలపించిన గాయకులు …

శ్రీ త్యాగరాయ గానసభ: కథక్ కళాక్షేత్ర శ్రీ పండిట్ అంజుబాబు ఆధ్వర్యంలో ఘనంగా సంత్ కబీర్ దాస్ జయంతి ఉత్సవాలు Read More »

ఈ నేల 27న శ్రీ త్యాగరాయగానసభ నిర్వహణలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ గారి జయంతి కార్యక్రమం

ఈ నేల 27న శ్రీ త్యాగరాయగానసభ నిర్వహణలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ గారి జయంతి కార్యక్రమం తేది: 27.09. 2020 ఉ॥ 11.00 గం॥ లకు వేదిక: శ్రీ త్యాగరాయగానసభ (ఎసి) ప్రధాన వేదిక ముఖ్య అతిథి : డా. వకుళాభరణం కృష్ణమోహన రావు, తెలంగాణ బి.సి.కమీషన్ పూర్వ సభ్యులు సభాధ్యక్షులు : శ్రీ కళా వి.ఎస్. జనార్దన్ మూర్తి, అధ్యక్షులు, శ్రీ త్యాగరాయగానసభ విశిష్ట అతిథి : ఆచార్య టి. గౌరీశంకర్, …

ఈ నేల 27న శ్రీ త్యాగరాయగానసభ నిర్వహణలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ గారి జయంతి కార్యక్రమం Read More »

శ్రీ త్యాగరాయగానసభలో విలేఖరులకు ప్రత్యేక సెల్

శ్రీ త్యాగరాయగానసభలో విలేఖరులకు ప్రత్యేక సెల్ 21-Sep-2020: శ్రీ త్యాగరాయగానసభలో సాంస్కృతిక విలేఖరులకు ఓక ప్రత్యేక గదిని కేటాయించడం ముదావహమని మాజి బిసి కమీషన్ సభ్యులు డా. వకుళాభరణం కృష్ణమోహనరావు అన్నారు. గానసభలో విలేఖరులకు ఏర్పాటు చేసిన సెల్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ త్యాగరాయగానసభను అత్యంత వైభవంగా తీర్చిదిద్దుతున్న చైర్మన్ లయన్ కళా జనార్దనమూర్తిని ఆయన అభినందించారు. ప్రధాన వేదిక పక్కన విలేఖరులకు అనుకూలంగా ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సెల్ ను రిబ్బను …

శ్రీ త్యాగరాయగానసభలో విలేఖరులకు ప్రత్యేక సెల్ Read More »

Kalavaibhavam.com(23-Feb): ఈ రోజు శ్రీ త్యాగరాయగానసభలో వైస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్, వైస్ క్లబ్ అఫ్ సికింద్రాబాద్ సెంట్రల్, శ్రీ త్యాగరాయగాన సభ కలసి నిర్వహిస్తున్న “వసంతోత్సవాలు” అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు

ఈ రోజు శ్రీ త్యాగరాయగాన సభలో వైస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్, వైస్ క్లబ్ అఫ్ సికింద్రాబాద్ సెంట్రల్, శ్రీ త్యాగరాయగాన సభ కలసి నిర్వహిస్తున్న ” వసంతోత్సవాలు ” అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు (నృత్యాలు చేద్దాము, పాటలే పాడుకొందాము, కవితలే వినిపిద్దాము). తేదీ: 23-ఫిబ్రవరి,2020, ఆదివారం వేదిక: కళా సుబ్బారావు కళావేదిక, శ్రీ త్యాగరాయగాన, చికడ్ఢపల్లి హైదరాబాద్ సమయం: సా. 5.00 గం.లకు

Kalavaibhavam.com(23-Feb): వైస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ” వసంతోత్సవాలు ” – ప్రతిభావంతులకు పురస్కారాలు

వైస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ” వసంతోత్సవాలు ” – ప్రతిభావంతులకు పురస్కారాలు ఈ రోజు శ్రీ త్యాగరాయగాన సభలోని కళా సుబ్బారావు కళావేదికలో వైస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్, వైస్ క్లబ్ అఫ్ సికింద్రాబాద్ సెంట్రల్, శ్రీ త్యాగరాయగాన సభ కలసి ” వసంతోత్సవాలు ” శీర్షికన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు (నృత్యాలు చేద్దాము, పాటలే పాడుకొందాము, కవితలే వినిపిద్దాము) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 18నుంచి77 వయస్సు గల …

Kalavaibhavam.com(23-Feb): వైస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ” వసంతోత్సవాలు ” – ప్రతిభావంతులకు పురస్కారాలు Read More »

Kalavaibhavam.com(18-Feb): డా. ఆర్.బి. అంకం రచించిన ” పిల్లల పెంపకంలో 21 అద్భుత సూత్రాలు! ” పుస్తకాన్ని ఆవిషరించిన డా. వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు

డా. ఆర్.బి. అంకం రచించిన ” పిల్లల పెంపకంలో 21 అద్భుత సూత్రాలు! ” పుస్తకాన్ని ఆవిషరించిన డా. వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు మంగళవారం శ్రీ త్యాగరాయగానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో డా. ఆర్.బి. అంకం రచించిన ” పిల్లల పెంపకంలో 21 అద్భుత సూత్రాలు! ” పుస్తకాన్ని ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ బిసి కమిషన్ పూర్వ సభ్యులు డా. వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ సభలో డా. ఆర్.బి. అంకం, …

Kalavaibhavam.com(18-Feb): డా. ఆర్.బి. అంకం రచించిన ” పిల్లల పెంపకంలో 21 అద్భుత సూత్రాలు! ” పుస్తకాన్ని ఆవిషరించిన డా. వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు Read More »

Kalavaibhavam.com(17-Feb): “రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం” సందర్భంగా ఉజ్వల సాంస్కృతిక, సామాజిక స్వచ్చంద సేవా సంస్థ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి స్ఫూర్తి పురస్కారాల ప్రదానం – ముఖ్య అతిధిగా పాల్గొన్న నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి

“రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం” సందర్భంగా ఉజ్వల సాంస్కృతిక, సామాజిక స్వచ్చంద సేవా సంస్థ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి స్ఫూర్తి పురస్కారాల ప్రదానం – ముఖ్య అతిధిగా పాల్గొన్న నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి ఉజ్వల సాంస్కృతిక, సామాజిక స్వచ్చంద సేవా సంస్థ “రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం” సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి స్ఫూర్తి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం శ్రీత్యాగరాయగానసభలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన నగర …

Kalavaibhavam.com(17-Feb): “రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం” సందర్భంగా ఉజ్వల సాంస్కృతిక, సామాజిక స్వచ్చంద సేవా సంస్థ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి స్ఫూర్తి పురస్కారాల ప్రదానం – ముఖ్య అతిధిగా పాల్గొన్న నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి Read More »