శ్రీ త్యాగరాయగానసభ (14.11.18): బాలల దినోత్సవం సందర్బంగా వివిధ సాంసృతిక కార్యక్రమాలత్హో విశేషంగా ఆకట్టుకున్న “బాల సచ్చిదానందం బాలోత్సవం” – ముఖ్య అతిధిగా విచ్చేసిన రసమయి అధినేత డా. ఎం.కె. రాము
శ్రీ త్యాగరాయగానసభ (14.11.18): బాలల దినోత్సవం సందర్బంగా వివిధ సాంసృతిక కార్యక్రమాలత్హో విశేషంగా ఆకట్టుకున్న “బాల సచ్చిదానందం బాలోత్సవం” – ముఖ్య అతిధిగా విచ్చేసిన రసమయి అధినేత డా. ఎం.కె. రాము పిల్లలు రేపటి దేశపౌరులు అని… “బాల సచ్చిదానందం బాలోత్సవం” పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలలో చిన్నారులు ప్రదర్శిస్తున్న వివిధ అంశాలు మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉన్నాయని డా. రాము ప్రశంశించారు. ఇంతమంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న కళాపీఠం అధ్యక్షులు రత్నాకర శర్మను ప్రత్యేకంగా అబినందించారు. అనునిత్యం …