సాహిత్యం Literature

తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో రవీంద్రభారతి సమావేశమందిరంలో ఈ నెల 22.07.18 నుండి 29.07.18 వరకు (ప్రతి రోజు సా. 6.00 గం.లకు) మహా కవులు డా. దాశరథి కృష్ణమాచార్య, డా. సి. నారాయణరెడ్డి గారల జయంతి వేడుకలు మరియు తెలంగాణ కవితా సప్తాహం కార్యక్రమాలు – సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధారెడ్డి

రవీంద్రభారతిలో ఈ నెల 22.07.18 నుండి 29.07.18 వరకు మహా కవులు డా. దాశరథి కృష్ణమాచార్య, డా. సి. నారాయణరెడ్డి గారల జయంతి వేడుకలు మరియు తెలంగాణ కవితా సప్తాహం కార్యక్రమాలు – తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో రవీంద్రభారతి సమావేశమందిరంలో ఈ నెల 22.07.18 నుండి 29.07.18 వరకు (ప్రతి రోజు సా. 6.00 గం.లకు) మహా కవులు డా. దాశరథి కృష్ణమాచార్య, డా. సి. నారాయణరెడ్డి గారల జయంతి వేడుకలు మరియు …

తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో రవీంద్రభారతి సమావేశమందిరంలో ఈ నెల 22.07.18 నుండి 29.07.18 వరకు (ప్రతి రోజు సా. 6.00 గం.లకు) మహా కవులు డా. దాశరథి కృష్ణమాచార్య, డా. సి. నారాయణరెడ్డి గారల జయంతి వేడుకలు మరియు తెలంగాణ కవితా సప్తాహం కార్యక్రమాలు – సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధారెడ్డి Read More »

సాహిత్యం ప్రజలను చైతన్యపరిచేలా ఉండాలి – “కావ్య పరిమళం – IV”కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త డా. రంగాచార్య, తెలంగాణ సాహిత్య అభివృద్ధిలో భాగంగా కావ్యపరిమళం కార్యక్రమాన్ని చేపడుతున్నాము – తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షుడు డా. నందిని సిధారెడ్డి 13-July-18

సాహిత్యం ప్రజలను చైతన్యపరిచేలా ఉండాలి – ప్రముఖ సాహితీవేత్త డా. రంగాచార్య తెలంగాణ సాహిత్య అభివృద్ధిలో భాగంగా కావ్యపరిమళం కార్యక్రమాన్ని చేపడుతున్నాము – తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షుడు డా. నందిని సిధారెడ్డి రవీంద్రభారతిలోని మొదటి అంతస్థులో మినీ కాన్ఫరెన్స్ హల్లో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రతి రెండవ వారం నిర్వహించే ” కావ్య పరిమళం ” లో భాగంగా నాల్గవ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షుడు డా. నందిని సిధారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ …

సాహిత్యం ప్రజలను చైతన్యపరిచేలా ఉండాలి – “కావ్య పరిమళం – IV”కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త డా. రంగాచార్య, తెలంగాణ సాహిత్య అభివృద్ధిలో భాగంగా కావ్యపరిమళం కార్యక్రమాన్ని చేపడుతున్నాము – తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షుడు డా. నందిని సిధారెడ్డి 13-July-18 Read More »

తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో నేడు  (13.07.2018) సా. 6.00 గం.లకు, రవీంద్ర భారతి మినీ హాల్ లో “కావ్య పరిమళం – IV” కొరవి గోపరాజు ప్రణీతంబైన “సింహాసన ద్వాత్రింశిక” పై డా. శ్రీ రంగా చార్య గారి ప్రసంగం – డా. ఏనుగు నరసింహా రెడ్డి, కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమి

తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో నేడు  (13.07.2018) సా. 6.00 గం.లకు, రవీంద్ర భారతి మినీ హాల్ లో “కావ్య పరిమళం – IV” కొరవి గోపరాజు ప్రణీతంబైన “సింహాసన ద్వాత్రింశిక” పై డా. శ్రీ రంగా చార్య గారి ప్రసంగం – డా. ఏనుగు నరసింహా రెడ్డి, కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమి

సాహిత్య అకాడమి: తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో రేపు తేది. 13.07.2018న రవీంద్ర భారతి లో “కావ్య పరిమళం – IV” కొరవి గోపరాజు ప్రణీతంబైన “సింహాసన ద్వాత్రింశిక” పై డా.శ్రీరంగాచార్య గారి ప్రసంగం – డా. ఏనుగు నరసింహా రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమి

తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో తేది. 13.07.2018న, సా. 6.00 గం.లకు, రవీంద్ర భారతి లో “కావ్య పరిమళం – IV” కొరవి గోపరాజు ప్రణీతంబైన “సింహాసన ద్వాత్రింశిక” పై డా. శ్రీ రంగా చార్య గారి ప్రసంగం – డా. ఏనుగు నరసింహా రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమి

ప్రముఖ కవి ఆచార్య ఎన్. గోపి రచించిన “ఎవరి దుఃఖమో అది! ” కవితా సంపుటి ఆవిస్కహరణ 25-June-18

ప్రముఖ కవి ఆచార్య ఎన్. గోపి రచించిన “ఎవరి దుఃఖమో అది! ” కవితా సంపుటి ఆవిస్కహరణ తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర ఆర్ట్స్ థియేటర్ నిర్వహణలో సోమవారం రవీంద్రభారతి సమావేశమందిరంలో ప్రముఖ కవి ఆచార్య ఎం. గోపి రచించిన “ఎవరి దుఃఖమో అది! ” కవితా సంపుటిని ఆవిస్కహరించిన ప్రముఖ పాత్రికేలుయు పొత్తూరి వెంకటేశ్వర్‌రావు, ప్రముఖ కవి అనువాదకులు జలగం సత్యనారాయణ, ప్రముఖ సాహితీవేత్త సి.ఈ.ఓ. జయ జయ శంకర టి.వి. ఛానల్ …

ప్రముఖ కవి ఆచార్య ఎన్. గోపి రచించిన “ఎవరి దుఃఖమో అది! ” కవితా సంపుటి ఆవిస్కహరణ 25-June-18 Read More »

యువ కళా వాహిని ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డా. నందిని సిధారెడ్డికి బి.యన్. సాహితీ పురస్కార-2018 ప్రదానం 21-June-18

యువ కళా వాహిని ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డా. నందిని సిధారెడ్డికి బి.యన్. సాహితీ పురస్కార-2018 ప్రదానం వాస్తుశిల్పి డా.బి.యన్.రెడ్డిగారు జీవించి వున్నప్పుడు 1994 లో బి.యన్.సాహితీపురస్కారం ప్రారంభించబడి,21 మంది లబ్ద ప్రతిష్టులైన కవులకు ప్రతి సంవత్సరం యీ పురస్కారం ప్రదానం చేయబడింది.మూడు వసంతాల విరామానంతరం బి.యన్.భౌతికంగా మనకు దూరమైన తర్వాత యీ సంవత్సరం బి.యన్.రెడ్డి జయంతి సందర్భంగా .. యువ కళా వాహిని ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రఖ్యాత కవి, …

యువ కళా వాహిని ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డా. నందిని సిధారెడ్డికి బి.యన్. సాహితీ పురస్కార-2018 ప్రదానం 21-June-18 Read More »

ఈ నెల 21న రవీద్రభారతి సమావేశమందిరంలో యువ కళా వాహిని ఆధ్వర్యంలో “బి.యన్. సాహితీ పురస్కారం-2018 ” 

ఈ నెల 21న రవీద్రభారతి సమావేశమందిరంలో యువ కళా వాహిని ఆధ్వర్యంలో “బి.యన్. సాహితీ పురస్కారం-2018 ”  యువ కళా వాహిని ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో బి.యన్. సాహితీ పురస్కారం-2018, ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి గారికి ఈ నెల 21వ తేదీన రవీంద్రభారతి సమావేశమందిరంలో వాస్తుశిల్పి డా.బి.యన్.రెడ్డి జయంతి సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది.  

Literature: నేడు (14 June) సా|| 6.00 లకు రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, సాహితీ పురస్కారం అవార్డు గ్రహిత డా. ఏనుగు నరసింహా రెడ్ది కవితా సంపుటి ” మూలమలుపు ” ఆవిష్కరణ సభ

నేడు (14 June) సా|| 6.00 లకు రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, సాహితీ పురస్కారం అవార్డు గ్రహిత డా. ఏనుగు నరసింహా రెడ్ది కవితా సంపుటి ” మూలమలుపు ” ఆవిష్కరణ సభ తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, ఏనుగు నరసింహా రెడ్డి గారి గురించి క్లుప్తంగా…. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం, కల్లోనికుంట గ్రామంలో జన్మించిన నరసింహా రెడ్డి,  ఎం.ఎ. ఉస్మానియాలో, తెలుగు సాహిత్యంలో ఎం.ఫీల్, పో.శ్రీ.తె.వి.వి.లో తులనాత్మక అధ్యయనం, పి.హేచ్.డి , …

Literature: నేడు (14 June) సా|| 6.00 లకు రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, సాహితీ పురస్కారం అవార్డు గ్రహిత డా. ఏనుగు నరసింహా రెడ్ది కవితా సంపుటి ” మూలమలుపు ” ఆవిష్కరణ సభ Read More »

Literature: ఏనుగు నరసింహా రెడ్డి రచించిన ‘మూలమలుపు ‘ కవితా సంపుటి ఆవిష్కరణ

ఏనుగు నరసింహా రెడ్డి రచించిన ‘మూలమలుపు ‘ కవితా సంపుటి ఆవిష్కరణ జీవితంలోని మలుపులను, కార్యభారం కార్యాచరణకు భారం కాదని రచయత నరసింహారెడ్డి సున్నితంగా అక్షరీకరించాడని తెలుగు విశ్వవిద్యాలం ఉపకులపతి ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ అన్నారు. ఈ రోజు గురువారం రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, కవి ఏనుగు నరసింహా రెడ్డి రచించిన కవితా సంపుటి ” మూలమలుపు ” ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య …

Literature: ఏనుగు నరసింహా రెడ్డి రచించిన ‘మూలమలుపు ‘ కవితా సంపుటి ఆవిష్కరణ Read More »

Literature: తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, రాష్ర్ట స్థాయి అక్షర సాహితీ పురస్కారం అవార్డు గ్రహిత డా. ఏనుగు నరసింహా రెడ్ది కవితా సంపుటి ” మూలమలుపు ” ఆవిష్కరణ సభ 14 జూన్ రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో

తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, రాష్ర్ట స్థాయి అక్షర సాహితీ పురస్కారం అవార్డు గ్రహిత డా. ఏనుగు నరసింహా రెడ్ది కవితా సంపుటి ” మూలమలుపు ” ఆవిష్కరణ సభ 14 జూన్ రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, ఏనుగు నరసింహా రెడ్డి గారి గురించి క్లుప్తంగా…. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం, కల్లోనికుంట గ్రామంలో జన్మించిన నరసింహా రెడ్డి,  ఎం.ఎ. ఉస్మానియాలో, తెలుగు సాహిత్యంలో ఎం.ఫీల్, పో.శ్రీ.తె.వి.వి.లో తులనాత్మక అధ్యయనం, పి.హేచ్.డి , …

Literature: తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, రాష్ర్ట స్థాయి అక్షర సాహితీ పురస్కారం అవార్డు గ్రహిత డా. ఏనుగు నరసింహా రెడ్ది కవితా సంపుటి ” మూలమలుపు ” ఆవిష్కరణ సభ 14 జూన్ రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో Read More »