మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి, కథక్, పేరిణి నృత్య ప్రదర్శనలు
16.01.2021: మాదాపూర్ శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూచిపూడి, కథక్, పేరిణి తాండవం మూడు నృత్య రీతుల జుగల్బందీ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి. గురు రవి బృందం కూచిపూడి నాట్య ప్రదర్శనలు, గురు సుబ్రత్ సర్కార్ బృందం కథక్ నృత్య ప్రదర్శనలు మరియు పేరిణి రవి తేజ పేరిణి తాండవం ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
కథక్ లో ధారణ, కృష్ణ వందన, కాళీ వందన, ఫ్యూషన్ అంశాలను, కూచిపూడి లో పుష్పాంజలి, అన్నపూర్ణేయ్, అన్నయ్య కీర్తనలు, పదం, నీలమేఘ శరీర అంశాలను ప్రదర్శించారు మెప్పించారు.
I agree with your point of view, your article has given me a lot of help and benefited me a lot. Thanks. Hope you continue to write such excellent articles.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Your article helped me a lot, is there any more related content? Thanks!