Kalavaibhavam.com(20-Dec): మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకుంటున్న ” అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ 2019 “, సాయత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో అలరించిన కాళంగ నర్తన, భరతనాట్య మరియు కూచిపూడి ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకుంటున్న ” అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ 2019 “, సాయత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో అలరించిన కాళంగ నర్తన, భరతనాట్య మరియు కూచిపూడి ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ 2019లో సందడి సందడిగా వుంది. స్త్రీలు ప్రత్యేకంగా చేనేత చీరలు కొనటానికి ఆసక్తి చూపుతున్నారు.

ఈ రోజు సాయత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఎన్.సి.సి. క్యాడెట్స్ ప్రదర్శించిన కాళంగ నర్తన థిల్లాన, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం, మ్యూజిక్ ఇన్ ఇండియా అంశాలు ప్రత్యేకంగా అలరించాయి. ఇదే అంశాలను జనవరి 26న డిల్లీలో రిపబ్లిక్ డే పెరేడ్ లో ప్రదర్శిస్తారు.

అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ శిష్య బృందం పలు అంశాలను భరతనాట్య మరియు కూచిపూడి శైలిలో ప్రదర్శించారు. గురువు ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్.సి.సి. క్యాడెట్స్ మరియు నృత్య కళాకారులూ ప్రదర్శించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *